14, మార్చి 2023, మంగళవారం

పోటీ చేసిన అభ్య ర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్..

 పోటీ చేసిన  అభ్య ర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్.. 


          ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల మరియు ఉపాధ్యా యుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల అనంతరం  బ్యాలెట్ బాక్సులు పూర్తి స్థాయి లో కౌంటింగ్ కేంద్రం అయిన ఎస్ వి సెట్ కు చేరుకున్నాయి. మంగళవారం ఎస్.వి సెట్ (RVS కళాశాల) కళాశాలకు ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల, ఉపాధ్యాయులనియోజక వర్గ పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రమైన RVS ఇంజనీరింగ్ కళాశాలకు  బ్యాలెట్ బాక్స్ లను ప్రత్యేక కౌంటర్ల కు సంబంధింత రెవెన్యూ డివిజన్ ఆర్ డి ఓ లు, తహ సీల్దార్ లు బందో బస్తు నడుమ తీసు కుని రాగా...పిఓ డైరీ, పోలింగ్ మెటీ రియల్ ను పరిశీలిం చిన అనంతరం స్ట్రాంగ్ రూములకు తరలించారు.

 

     స్కూటీ ని ప్రక్రియ ను ఉమ్మడి ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యా యుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు  కోన శశిధర్ ఐ.ఎ. ఎస్  మరియు పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల పరిశీలకు లు ఎస్.హెచ్. భాస్కర్ కాటమనేని ఐ ఎ ఎస్.  సమక్షం లో రిటర్నిం గ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్క్రూటి నీ నినిర్వహించారు. తదుపరి స్ట్రాంగ్ రూములను సీల్ చేయడం జరిగింది. అనంతరంఎన్నికల పరిశీలకులు ఉపా ధ్యాయుల, పట్ట భద్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్ల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్కూటీని ప్రక్రియ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎ ఆర్ ఓ, చిత్తూరు తిరుపతి డి ఆర్ ఓ లు ఎన్.రాజ శేఖర్, శ్రీనివాస మూర్తి, జడ్పీ సి ఈ ఓ ప్రభా కర్ రెడ్డి, సంబంధింత ఆర్ డి ఓ లు, తహ సీల్దార్లు, అధికా రులు పాల్గొన్నారు..

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *