11, మార్చి 2023, శనివారం

రోడ్డు ప్రమాదంలో ముగ్గరి మృతి

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గరి మృతి 


          తిరుపతి -చెన్నై హైవేపై నగిరి మండలం రామాపురం వద్ద ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి వెళుతున్న  ఇటియోస్ ట్రావెల్స్ కారును పుత్తూరు వైపు నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్  ఢీకొట్టి, పక్కన పొదల్లోకి  లాక్కొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు స్పాట్లో చనిపోయారు. కారు డ్రైవర్ ఇలంగోవన్ (20) మద్దూర్ , తిరుత్తని తాలూకా తమిళనాడు, నాగజ్యోతి (30)  సింగపూర్ ,యువరాజన్ (42) సింగపూర్ మృతి చెందారు.  శవాలను  నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *