7, మార్చి 2023, మంగళవారం

15 నుండి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

 15 నుండి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 

*  ఈ నెల15 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు.

* జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం  : 31,576 మంది విద్యార్థులు.

* ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు : 50
*  ఇంటర్ మొదటి సంవత్సరం 17,366 మంది విద్యార్థులు.
 
* సెకండ్ ఇయర్ 14,210 మంది విద్యార్థులు.
 పరీక్ష సమయం -  

* ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.

* ఉదయం 8 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

* కంట్రోల్ రూమ్ నెంబరు : 1800 4257 635.

* ఆర్ ఐ ఓ.తిరుపతి ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబర్లు. - 88854 19096.
- 86885  95909.

 పరీక్షలకు సంబంధించి సమస్యలు ఉంటే విద్యార్థులు పై ఫోన్ నెంబర్లు కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *