13, డిసెంబర్ 2025, శనివారం

రూ. 100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు

డిసెంబర్ 13, 2025
రైతులకు భారం లేకుండా హక్కుల బదిలీకి ప్రభుత్వ నిర్ణయం  ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను గమనించి వ...
Read more

కుప్పం నియోజకవర్గ సాగునీటికి జలకళ

డిసెంబర్ 13, 2025
పాలారు నదిపై రూ. 53.55 కోట్లతో చెక్ డ్యాముల నిర్వహణ  ఆమోదము తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం  కుప్పం నుండి వీకోట వరకు పెరగనున్న భూగర్భ జలాలు  16,...
Read more

12, డిసెంబర్ 2025, శుక్రవారం

అంతిమయాత్రగా మారిన తీర్థయాత్ర !

డిసెంబర్ 12, 2025
ఒక్కసారిగా ఉలుక్కిపడిన చిత్తూరు జిల్లా శోకసముద్రంలోమృతుల  కుటుంబాలు మృతుల కుటుంబాలకు పరామర్శల వెల్లువ   *ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.* మన్యం ...
Read more

ఖాళీ అవుతున్నప్రభుత్య వసతిగృహాలు!

డిసెంబర్ 12, 2025
జిల్లాలో 57 హాస్టళ్లలో 5700 కాను, విద్యార్థులు 3683 మాత్రమే  ప్రభుత్వ హాస్టళ్ల వైపు విద్యార్థులు తిరిగి చూడని పరిస్థితి ఆంధ్రప్రభ బ్యూరో, చి...
Read more

11, డిసెంబర్ 2025, గురువారం

శృతిమించుతున్న తుక్కు ఇనుము ముఠా ఆగడాలు

డిసెంబర్ 11, 2025
తుక్కు ఇనుము తమకే అమ్మాలని బెదిరింపులు అధికారులు, వ్యాపారులపై వరుస దాడులు…  నకిలీ జిఎస్టి అధికారుల రూపంలో దందాలు ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు....
Read more

10, డిసెంబర్ 2025, బుధవారం

ఇసుకను దిగుమతి చేసుకొని ఇనుముగా చూపించారు

డిసెంబర్ 10, 2025
బోగస్ జీఎస్టీ రిటర్న్ ను ఫైల్ చేసి, కోట్లు కొట్టేశారు హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించారు ఇదీ చిత్తూరు తొక్కు ఇనుము మాఫియా విశ్వరూపం ఆంధ్...
Read more

చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ కరాళ నృత్యం

డిసెంబర్ 10, 2025
మూడునెలల్లో మూడు లక్షల మందికి స్క్రీనింగ్ వేలల్లో కేసులు నిర్ధారణ… వైద్యశాఖను కుదిపేసిన గణాంకాలు స్క్రీనింగ్‌లో బయటపడిన ఆందోళనకర వాస్తవాలు *...
Read more

8, డిసెంబర్ 2025, సోమవారం

కుప్పం, మరికుప్పం రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

డిసెంబర్ 08, 2025
పార్లమెంటులో రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన 24 కి.మీ. కొత్త మార్గానికి 297 కోట్ల భారీ అంచనా రెండు రాష్ట్రాల రవాణాకు  కీలక గేట్వేగా కుప్పం *ఆం...
Read more

చిత్తూరు జీఎస్టీ డివిజన్‌లో రూ.386.59 కోట్ల తుక్కు ఇనుము కుంభకోణం

డిసెంబర్ 08, 2025
మూడు సంవత్సరాలు నడుస్తున్న చీకటి దందా జిల్లా మొత్తం ఒకే రకమైన లావాదేవీలు  ఒకే ల్యాప్‌టాప్‌ నుండి  వందల బిల్లులు జీఎస్టీ అధికారుల సహకారంతో రె...
Read more

7, డిసెంబర్ 2025, ఆదివారం

జిల్లాలో జీఎస్టీ రిటర్నుల పేరుతో 118.70 కోట్లు స్వాహా

డిసెంబర్ 07, 2025
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. చిత్తూరు జిల్లాలో గత అయిదేళ్లుగా 118.70 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొందరు గేటు గాళ్లు జీఎస్టీ రిటర్న్స్ పేరుతో స...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *