చంద్రబాబుకు బెయిలు రావాలని పూజలు
అలాగే కొవ్వొత్తుల ర్యాలీ, కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కాజూరు బాలాజీ, కటారి హేమలత, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు కాజురు రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా పాల్గొన్నారు. చంద్రబాబు త్వరగా జైలు నుండి బయటకు రావాలని, అయన ఆరోగ్యంగా ఉండలాని శ్రీవెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు.