24, నవంబర్ 2025, సోమవారం

చిత్తూరు జిల్లాకు గజరాజుల గండం:

నవంబర్ 24, 2025
మృత్యుహస్తం చాస్తున్న ఏనుగులు;  మృత్యుభయంతో వణుకుతున్న రైతన్నలు  30కి పైగా రైతుల మృతి, 233 ఎకరాలలో పంట నష్టం 8 నుండి 100 దాటినా ఏనుగుల సంఖ్య...
Read more

శ్రమ దోపిడీ, అభద్రతా అంచున అసంఘటిత కార్మికులు

నవంబర్ 24, 2025
రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ జీవితాలు  ఆదుకోని చట్టాలు, దోచుకుంటున్న దళారులు చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. శ్రమశక్తిని నమ్ముకుని జీవనం సాగి...
Read more

23, నవంబర్ 2025, ఆదివారం

నేటి నుండి రైతన్న మీకోసం సర్వే

నవంబర్ 23, 2025
313 రైతు సేవ కేంద్రాలలో ప్రారంభం కల్టివేటర్ యాప్ లో రైతుల అభిప్రాయాలు  నమోదు ఫార్మర్ యాప్ తో రైతుకు చేరువగా సాంకేతికత ఇంటింటికి వ్యవసాయ అనుబ...
Read more

22, నవంబర్ 2025, శనివారం

అటకెక్కిన అంబేద్కర్ విగ్రహం నిప్పు కేసు

నవంబర్ 22, 2025
కేసుల్లో కనిపించని పురోగతి  నిందితులను గుర్తించడంలో పోలీసుల వైపల్యం చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.  చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట...
Read more

బెంగళూరు ఏటీఎం దోపిడీ నగదు కుప్పంలో రికవరీ

నవంబర్ 22, 2025
కూర్మానీ పల్లెలో రూ. 5.76 కోట్ల నగదు స్వాధీనం ఈ కేసులో ఐదు మంది నిందితుల అరెస్టు  కారు ఇంజన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు  కొలిక్కి వచ్చిన ఏటీఎం...
Read more

21, నవంబర్ 2025, శుక్రవారం

జిల్లాలో పార్టీ పటిష్టతకు చంద్రబాబు వ్యూహం

నవంబర్ 21, 2025
  వివిధ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు తిరుపతిలో రెండు రోజులు మకాం పెట్టిన వర్ల రామయ్య  జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సంప్రది...
Read more

పంతం నెగ్గించుకున్న జీడి నెల్లూరు ఎమ్మెల్యే

నవంబర్ 21, 2025
ఆరుగురు మండల పార్టీ అధ్యక్షులచేత ప్రమాణ స్వీకారం  నలుగురినే అనుమతించిన అధిష్టానం  నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు డుమ్మా  చిత్తూరుల...
Read more

20, నవంబర్ 2025, గురువారం

గుడిపాలలో ప్రత్యక్షమైన ఏటీఎం దోపిడీ కారు

నవంబర్ 20, 2025
మూతబడిన పెట్రోల్ బంకు దగ్గర వదిలి పారిపోయిన దొంగలు  కారును స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల గాలిస్తున్న కర్ణాటక పోలీసులు  అప్రమత్తమైన చిత్తూరు ...
Read more

పేద ప్రజలకు వరం పీఎం ఆవాస్ యోజన పథకం

నవంబర్ 20, 2025
నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్న పథకం  అల్పాదాయ వర్గాలకు అధిక ప్రాధాన్యత  జిల్లాలోని మునిసిపాలిటీలకు 2,472 ఇండ్లు మంజూరు  గ్రామీణ ప్రాంత...
Read more

నేడు అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు జమ

నవంబర్ 20, 2025
రైతులకు శుభవార్త  చిత్తూరు, నవంబర్ 18 (ఆంధ్రప్రభ బ్యూరో) జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,73,653 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, 2,05,753 మంది రైతు...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *