30, సెప్టెంబర్ 2025, మంగళవారం

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు

సెప్టెంబర్ 30, 2025
రెండు సరికొత్త పథకాలను ప్రారంభించానున్న ప్రభుత్వం  పిల్లల చదువు నిమిత్తం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి  పిల్లల పెళ్లికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి  లక...
Read more

29, సెప్టెంబర్ 2025, సోమవారం

నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు రాజీనామా

సెప్టెంబర్ 29, 2025
 నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు  డి.దీప  తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు  చిత్తూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధిక...
Read more

పంచాయతీ గదుల సాధనానికి డిపిఓ ఆదేశాలు

సెప్టెంబర్ 29, 2025
 ఆంధ్రప్రభ వార్తకు స్పందన స్వాధీనం చేసుకున్న గదులను వేల వేయాలని ఆదేశం  పంచాయతీకి జరిగిన నష్టాన్ని రాబట్టాలని స్థానికుల డిమాండ్  చిత్తూరు, సె...
Read more

జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు

సెప్టెంబర్ 29, 2025
జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు  పడకేస్తున్న పల్లెలు, పట్టణాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న ప్రజలు జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమవుతున్న జ్...
Read more

27, సెప్టెంబర్ 2025, శనివారం

ఖరీదైన వ్యవహారాధన మారుతున్న పెళ్లిళ్లు

సెప్టెంబర్ 27, 2025
అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పెళ్లిళ్లకు భార్యగా వ్యయం కళ్యాణ మండపాలు, ప్యాకేజీలు సర్వసాధారణం  చితికిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు  పెళ్లి...
Read more

26, సెప్టెంబర్ 2025, శుక్రవారం

జీఎస్టీ తగ్గినా, తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు

సెప్టెంబర్ 26, 2025
 కొత్త స్టాక్ వచ్చిన తరువాత తగ్గనున్న నిత్యావసర వస్తువులు  15 నుండి నెల రోజులు పట్టే అవకాశం  దుకాణాల ముందు కనిపించని తగ్గింపు బోర్డులు  పట్ట...
Read more

25, సెప్టెంబర్ 2025, గురువారం

నానో యూరియా వాడకమే రైతన్నకు లాభదాయకం

సెప్టెంబర్ 25, 2025
నానో యూరియా వాడితే ప్రభుత్వం నుండి రూ. 800  ప్రొత్సాహకం ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ    బస్తాలు మోయాల్సిన పని కూడా లేదు  బస్తా యూరియా బదులు ...
Read more

వంద ఎకరాలకు పైగా విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతం

సెప్టెంబర్ 25, 2025
రూ. 28 కోట్లకు అధిపతి అయినా నిత్య పూజకు కూడా దిక్కు లేదు  విలువైన భూములు ఆక్రమించుకున్న నాయకులు, రైతులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామ...
Read more

నాలుగు వరుసల రోడ్డుగా కర్నూలు- పీలేరు- చిత్తూరు రహదారి

సెప్టెంబర్ 25, 2025
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ప్రతిపాదన ఇచ్చిన మంత్రి రాం ప్రసాద్  సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి: త్వరలో పనులు ప్రారంభం  వాహనాల ...
Read more

24, సెప్టెంబర్ 2025, బుధవారం

అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు

సెప్టెంబర్ 24, 2025
ఇందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అక్రమ రిజిస్ట్రేషన్ పాల్పడిన సబ్-రిజిస్ట్రార్లకు జైలు శిక్ష  ప్రభుత్వ భూములను కాపాడటమే ధ్యేయం...
Read more

22, సెప్టెంబర్ 2025, సోమవారం

ఎమ్మెల్యేగా థామస్ ను అనర్హుడిగా ప్రకటించాలి

సెప్టెంబర్ 22, 2025
హై కోర్టులో సతీష్ రెడ్డి  రిట్ పిటిషన్ దాఖలు  విచారణకు స్వీకరించిన హైకోర్టు చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: తెలుగు దేశం పార్టీకి చెందిన  గంగాధర ...
Read more

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఉచిత కుట్టుమిషన్ల కోసం మహిళల ఎదురుచూపులు

సెప్టెంబర్ 21, 2025
మహిళలకు 90 రోజులు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం  శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం, ఉచితంగా కుట్టు మిషన్ హామీ  శిక్షణ పూర్తయి మూడు నెలల గడుస్తున్న అంద...
Read more

20, సెప్టెంబర్ 2025, శనివారం

చిత్తూరు జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు

సెప్టెంబర్ 20, 2025
ఉదృతంగా ప్రవహిస్తున్న నీవా, గార్గేయ నదులు పలుచోట్ల కొట్టుకుపోయిన కల్వర్టులు  రోడ్డుమీద ప్రవహిస్తున్న వరద నీరు  పలు గ్రామాలకు రాకపోకల బంద్  చ...
Read more

అర్థాంతరంగా ఆగిన చెరువుల అనుసంధనం పనులు

సెప్టెంబర్ 20, 2025
వృధాగా సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలు  ఆవేదన చెందుతున్న పూతలపట్టు, జీడి నెల్లూరు రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించాలని వేడుకోలు   చిత్త...
Read more

19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

మల్లిరెడ్డి కుంటను స్వాధీనం చేసుకున్న తహసిల్దార్

సెప్టెంబర్ 19, 2025
చిత్తూరు, సెప్టెంబర్ 19  (ఆంధ్రప్రభ బ్యూరో) : పెనుమూరు మండలం దాసరా పల్లెలో కబ్జాకు గురైన మల్లిరెడ్డి కుంటను శుక్రవారం రెవెన్యూ సిబ్బంది గట్ట...
Read more

మహిళలకు వరం స్వాస్థ్‌ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌

సెప్టెంబర్ 19, 2025
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం  మహిళలకు పరీక్షలు చేసి, మందులిస్తారు మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ వినూత్న కార్యక్రమ...
Read more

18, సెప్టెంబర్ 2025, గురువారం

పూర్తిగా నిండిన ఎన్టీఆర్ జలాశయం

సెప్టెంబర్ 18, 2025
ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న అధికారులు  నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు చ...
Read more

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

త్రిశంకు స్వర్గంలో స్వయం ఉపాధి పధకాలు

సెప్టెంబర్ 16, 2025
నిరాశలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ యువత  అయిదు నెలల కిందట హోల్డ్ లో పెట్టిన ప్రభుత్వం  తదుపరి నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం  చిత్తూరు బ్యూర...
Read more

అక్రమ ఇళ్ల కూల్చివేతకు నోటీసులు

సెప్టెంబర్ 16, 2025
ఆందోళనలో దాసరాపల్లె ప్రజలు   కోర్టులో స్టే కోసం ప్రయత్నాలు చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.  చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరా పల్లెలో మేత బీడ...
Read more

14, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఇంటి వద్దకే కుల ధ్రువీకరణ పత్రం

సెప్టెంబర్ 14, 2025
దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు  కులాల నిర్ధారణకు ఇంటింటి సర్వే  ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, యువతకు వరం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజ...
Read more

13, సెప్టెంబర్ 2025, శనివారం

అనాధ పిల్లలకు నెలకు రూ. 4 వేల సహాయం

సెప్టెంబర్ 13, 2025
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా అండగా నిలుస్తోంది. తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందినా, లేదంటే ...
Read more

11, సెప్టెంబర్ 2025, గురువారం

అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్ కు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు.

సెప్టెంబర్ 11, 2025
టిడిపిలో వర్గవిభేదాలు బట్టబయలు టిడిపి అధిష్టానంకు కూడా ఫిర్యాదు  వైసిపి నుండి వచ్చిన వాళ్ళు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని ఆవేదన చిత్తూరు ...
Read more

10, సెప్టెంబర్ 2025, బుధవారం

కలెక్టర్ జోక్యంతో ఆగిన గ్రావెల్ అక్రమ రవాణా !

సెప్టెంబర్ 10, 2025
పర్మిట్లు లేని పది టిప్పర్లను పట్టుకున్న మండల అధికారులు  రెండు గంటల్లో మండల అధికారులను బదిలీ  చేయిస్తానన్న శరవణ  జీఎస్టీ సర్టిఫికెట్లు చూపమన...
Read more

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుకు ప్రభుత్వం చర్యలు

సెప్టెంబర్ 10, 2025
చిత్తూరు జిల్లాకు కొత్తగా  229  గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ లు  చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మె...
Read more

8, సెప్టెంబర్ 2025, సోమవారం

హైదరాబాద్ లో మిధున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బాబు

సెప్టెంబర్ 08, 2025
ఎన్నికలకు ముందు వైసిపి నుండి కాంగ్రెస్ లో చేరిన బాబు  ఎన్నికలలో ఓటమి తరువాత కాంగ్రెస్ కు ముఖం చాటేసిన బాబు  మళ్ళి వైసిపిలో చేరడానికి యత్నాలు...
Read more

ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు

సెప్టెంబర్ 08, 2025
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు  చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. జిల్లా వ్యాప్తంగా  చెరువులు, కుంటలు,  వంకలు, వాగులు కబ్జాలకు గురవుతున్నాయి....
Read more

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్​కు భూసేకరణకు రైల్వేశాఖ నోటిఫికేషన్

సెప్టెంబర్ 08, 2025
ఎనిమిది నెలల్లో భూసేకరణకు పూర్తి చేసేందుకు చర్యలు *చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.* తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్‌ను రెండు వరుసలుగా విస్తరి...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *