14, జులై 2025, సోమవారం

ఈ కేవైసీ అయిన రైతులకే రూ. 4 ఇన్ పుట్ సబ్సిడీ

జులై 14, 2025
ఈ క్రాప్ లో మామిడి నమోదయి ఉండాలి  ఆధార్, ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉండాలి  20 రోజుల్లో ప్రభుత్వం ప్రకటించిన ఇన్ ఫుడ్ సబ్సిడీ విడుదల ఈ కేవైసీ చే...
Read more

13, జులై 2025, ఆదివారం

తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు

జులై 13, 2025
పదవుల పందేరానికి రంగం సిద్ధం  ఆలయ పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలను భర్తీ చేసే అవకాశాలు జిల్లాలో భారీగా ఆశావహులు చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. ర...
Read more

12, జులై 2025, శనివారం

వైసీపీ నాయకులను వెంటాడుతున్న కేసుల భయం

జులై 12, 2025
వరుసగా నమోదు అవుతున్న ఎఫ్ఐఆర్ లు ఇప్పటికీ 14 మంది మీద కేసులు నమోదు  మాజీ ఎమ్మెల్యే సునీల్, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద రెడ్డి మీద...
Read more

10, జులై 2025, గురువారం

62,838 పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ సమావేశాలు

జులై 10, 2025
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో గురువారం పేరెంట్ టీచర్స్ సమావేశాలు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో...
Read more

మామిడి చెట్లను నరికేస్తున్న రైతులు

జులై 10, 2025
ముఖ్యమంత్రి ఆదేశించిన అమలు కాని మద్దతు ధర  4 నుండి 6 రూపాయలు చెల్లిస్తున్న ఫ్యాక్టరీలు  ర్యాంపులలో మూడు రూపాయలు మాత్రమే  ఆర్థికంగా నష్టపోతున...
Read more

9, జులై 2025, బుధవారం

బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన

జులై 09, 2025
రోడ్ షోకు అనుమతి లేకుండా రెండు గంటలపాటు రోడ్డు షో  అడుగడుగున పోలీసుల ఆంక్షల ఉల్లంఘన  భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు  అడ్డదారుల...
Read more

కిలో మామిడి రెండు రూపాయలా ?

జులై 09, 2025
రైతులను కూటమి ప్రభుత్వం దివాలా తీయిస్తోంది పెట్టుబడి సహాయం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు  రైతుల తలలు పగులగొట్టి, రౌడీ షీట్లు తెరుస్తారా? రైతులక...
Read more

8, జులై 2025, మంగళవారం

బంగారుపాళ్యంలో టెన్షన్ టెన్షన్

జులై 08, 2025
నేడే జగన్మోహన్ రెడ్డి రాక  2 వేలకు పైగా పోలీసుల మోహరింపు అడుగడుగునా పోలీసు నిఘా వైసీపీ నేతలకు నోటీసులు  వాహనాల రాకపోకలపై ఆంక్షలు  పోలీసుల ని...
Read more

తల్లికి వందనం లబ్దిదారుల సంఖ్య గోప్యం

జులై 08, 2025
నిధుల విడుదలకు భారీగా షరతులు 10 శాతానికి  పైగా  అనర్హులుగా తేలే అవకాశం  చిత్తూరు జిల్లాలో 2,60,641 మంది విద్యార్థులు  రెండవ విడత ఈ నెల 10న వ...
Read more

7, జులై 2025, సోమవారం

వర్షాభావంతో ముందుకు సాగని ఖరీఫ్ సాగు

జులై 07, 2025
జిల్లాలో 22 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం  ఆరు శాతం కూడా సాగు గాని ఖరీఫ్ పంటలు  36వేల హెక్టార్లకు గాను 800 హెక్టార్లలో వేరుశనగ  11 వేల హెక్ట...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *