30, ఆగస్టు 2025, శనివారం

సకల విఘ్నాలను హరించువాడే విఘ్నేశ్వరుడు

ఆగస్టు 30, 2025
నేడే వినాయక చవితి  చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడు. సకల విఘ్నాలను తొలగించే దేవుడి...
Read more

28, ఆగస్టు 2025, గురువారం

జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఆగని అక్రమ గ్రావెల్ దందా..!

ఆగస్టు 28, 2025
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. పాలసముద్రం నుండి ఎస్ ఆర్ పురం వరకు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ రవాణ  రవాణా యదేచ్చగా జరుగుతోంది. గ్రావెల్ అక్రమ ...
Read more

26, ఆగస్టు 2025, మంగళవారం

పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను !

ఆగస్టు 26, 2025
- టిడిపి నేత ఎన్ బి సుధాకర్ రెడ్డి   ఆవేదనతో తాను ఒక మంత్రిపై చేసిన ఆరోపణలు లాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని టిడిపి రాష్ట్ర అధికార...
Read more

25, ఆగస్టు 2025, సోమవారం

ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ కమిటీ ఎన్నిక

ఆగస్టు 25, 2025
నాయకుల, కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం పోటీలోని అభ్యర్థుల వివరాలను అధిష్టానానికి నివేదిస్తాం  అధిష్టానమే ఫైనల్ గా నిర్...
Read more

24, ఆగస్టు 2025, ఆదివారం

నేడు టిడిపి పార్లమెంట్ సర్వసభ్య సమావేశం

ఆగస్టు 24, 2025
పార్లమెంటరీ అధ్యక్ష పదవి మీదనే అందరి దృష్టి  అధ్యక్ష పదవి రేసులో పదిమందికి పైగా ఆశావాహులు  ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఆశావాహులు  త్రిసభ్య కమి...
Read more

రాసలీల మంత్రిపై నివేదిక కోరిన చంద్రబాబు !

ఆగస్టు 24, 2025
పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు  ఎథిక్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశం  మొదటి కేసుగా రాస...
Read more

23, ఆగస్టు 2025, శనివారం

ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది

ఆగస్టు 23, 2025
అవినీతి, అక్రమాలకు, పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారు  ఒక ఎమ్మెల్యే పార్టీ పదవులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారు  తిరుపతికి తరచుగా వచ్చే ...
Read more

చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సర్వే పూర్తి

ఆగస్టు 23, 2025
రూ. 6,830 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం  చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కృష్ణ నది జలాలు  30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొన...
Read more

22, ఆగస్టు 2025, శుక్రవారం

సిట్ విచారణలో నారాయణస్వామి అసలు గుట్టు విప్పరా ?

ఆగస్టు 22, 2025
అప్రూవల్ గా మారడానికి స్వామి అంగీకరించారా?  తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం  నూతన ఎక్సైజ్ పాలసీ తయారీలో తన పాత్ర లే...
Read more

20, ఆగస్టు 2025, బుధవారం

మరో సారి మారనున్న జిల్లా సరిహద్దులు

ఆగస్టు 20, 2025
పుంగనూరు మదనపల్లికి, నగరి తిరుపతికి  కొత్త జిల్లాగా మదనపల్లి ఆవిర్భావం  చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *