జిల్లా పరిషత్ కు రూ. 1283 కోట్లతో మిగులు బడ్జెట్ సాటి గంగాధర్ జూన్ 25, 2025 గత సంవత్సరం మిగులు నిధులు రూ.1176 కోట్లు ఈ సంవత్సరం రాబడులు రూ.3996 కోట్లు మొత్తం జిల్లా పరిషత్ నిధులు రూ.5173 కోట్లు ఈ సంవత్సరం వ్యయం రూ.38... Read more
రోడ్డు మీద మామిడి కాయలు పారబోసి రైతు నిరసన సాటి గంగాధర్ జూన్ 24, 2025 పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అరగొండ వద్ద ఒక రైతు వినూత్నంగా నిరసన తెలియజేశారు. మంగళవారం తవణంపల్లికి చెందిన ఒక రైతు తన మామిడికా... Read more
త్వరలో ఆడబిడ్డ నిధి పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు సాటి గంగాధర్ జూన్ 24, 2025 18 నుండి 59 ఏళ్ల వయస్సు మహిళలకు రూ. 1,500 బడ్జెట్ లో ఈ పథకానికి రూ.3,300 కోట్లు కేటాయింపు ఖరారు అవుతున్న పధకం విధివిధానాలు చిత్తూరు... Read more
చిత్తూరు జిల్లాలో రోడ్డుపాలవుతున్న మామిడి సాటి గంగాధర్ జూన్ 24, 2025 అమలు కానీ ప్రభుత్వ మద్దతు ధర మామిడి తీసుకోవడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు కాయలు అన్లోడ్ కు మూడు నుంచి నాలుగు రోజులు ట్రాక్టర్లలోనే కుళ్ళి ... Read more
మామిడికి ప్రభుత్వ సబ్సిడీని పెంచాలని రైతుల వినతి సాటి గంగాధర్ జూన్ 22, 2025 ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇవ్వడం లేదు రాంపులు కిలోకు మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి దీంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్ద... Read more
టమాటా రైతులను భయపెడుతున్న ఈజీగా వైరస్ సాటి గంగాధర్ జూన్ 21, 2025 టమాటా పంటను నాశనం చేస్తున్న ఈజీ ఈగలు పాడైపోతున్న పక్వనికి వచ్చిన కాయలు మార్కెట్ లేకపోవడంతో రోడ్లమీద పారబోస్తున్న రైతులు చిత్తూరు, ఆంధ్రప్ర... Read more
రూ. 591 కోట్ల రూపాయలతో జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం పనులు సాటి గంగాధర్ జూన్ 21, 2025 ఆరు నియోజకవర్గాలలో వేగంగా జరుగుతున్న పనులు మార్చి నెలాఖరుకు పూర్తికానున్న పథకం పనులు గృహ అవసరాలకు, వ్యవసాయానికి వేరువేరుగా విద్యుత్తు లైన... Read more
నేటి నుంచి కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల నిరసన సాటి గంగాధర్ జూన్ 20, 2025 నేటికీ అమలు కాని ప్రభుత్వం ప్రకటించిన ధర ఫ్యాక్టరీలు, రాంపుల వద్ద, ధరల పట్టిక ఊసే లేదు. అన్లోడింగ్ కు పైరవీలు, మితిమీరిన రాజకీయ జోక్యం. ట... Read more
రచ్చ రచ్చగా జీడీ నెల్లూరు టిడిపి రాజకీయాలు సాటి గంగాధర్ జూన్ 20, 2025 పోలీస్ స్టేషన్ కు చేరిన లంచాల బాగోతం వాట్సాప్ గ్రూపులో పెట్టిన ఉద్యోగిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లంచం తీసుకున్న వ్యవహారమై కేసు నమోదు చేయ... Read more
ఈకేవైసీ చేసుకున్న రైతులకే అన్నదాత సుఖీభవ సాటి గంగాధర్ జూన్ 19, 2025 చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రకటించిన 20 వేల రూపాయల కోసం జిల్లాలోని రైతులు తప్పనిస... Read more