7, జూన్ 2025, శనివారం

చిత్తూరు టిడిపి పార్లమెంటరీ అధ్యక్ష పదవికి పోటాపోటీ

జూన్ 07, 2025
చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ చిత్తూరు పార్లమెంటు టిడిపి అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈ నెల 15 వ తేదీ లోపల జాతీయ, రాష్ట్ర కమిటీలతో ప...
Read more

6, జూన్ 2025, శుక్రవారం

ఉత్తమ విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' పేరుతో అవార్డులు

జూన్ 06, 2025
విద్యార్థులను ప్రోత్సహించేందుకు సర్కార్ కీలక నిర్ణయం   2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు  టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కుల...
Read more

మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

జూన్ 06, 2025
రాష్ట్రస్థాయిలో మద్దతు ధర నిర్ణయం  టన్ను మద్దతు ధరగా 12 వేల రూపాయలు  రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ. 4000  మామిడి ఫ్యాక్టరీ ధర రూ. 8000  రైతుల...
Read more

5, జూన్ 2025, గురువారం

జిల్లాలో అమలు కానీ మామిడి మద్దతు ధర

జూన్ 05, 2025
టన్ను రూ. 5 వేలకు కొనుగోలు చేస్తున్న ఫాక్టరీలు  ప్రారంభం కాని మామిడి ఫ్యాక్టరీలు  కోయడానికి సిద్దంగా ఉన్న మామిడి పంట అందోళన చెందుతున్న రైతుల...
Read more

తోతాపురి మామిడి టన్ను మద్దతు ధర రూ.12 వేలు.

జూన్ 05, 2025
   జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.   చిత్తూరు, జూన్ 03 (ఆంధ్రప్రభ బ్యూరో) : తోతాపురి మామిడి టన్నుకు మద్దతు ధర 12 వేల రూపాయలుగా  జిల్లా కలెక్ట...
Read more

4, జూన్ 2025, బుధవారం

జిల్లా రైతులకు విరివిగా రుణాలు

జూన్ 04, 2025
అవినీతి రహితంగా బ్యాంకు అభివృద్ధి  డి సి సి బ్యాంకు చైర్మన్ గా భాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి  నూతన చైర్మన్ కు అభినందనల వెల్లువ  చిత్తూరు...
Read more

జీడి నెల్లూరు మండల ఎన్నికలకు త్రిసభ్య కమిటీ !

జూన్ 04, 2025
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. నిర్ణీత సమయానికి ఎన...
Read more

పులిగుండు యోగాకు ప్రధాని ప్రశంస

జూన్ 04, 2025
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:  చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగిన యోగా కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో పడింది. ...
Read more

3, జూన్ 2025, మంగళవారం

ప్రేక్షకులకు దూరం అవుతున్న థియేటర్లు

జూన్ 03, 2025
పెరిగిన టిక్కెట్టు ధరలు  భారీగా పెరిగిన తినుబండారాల ధరలు  పారిశుధ్యం అధ్యన్నం  చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. సినిమా థియేటర్లు క్రమంగా వీక్షకుల...
Read more

తల్లికి వందనం పథకం నిధులు మీ ఖాతాలో పడాలంటే ....

జూన్ 03, 2025
తల్లికి వందనం పథకం కింద  జూన్ 12 నుంచి పాఠశాలలు తెరిచే రోజున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ పధకం కింద ఒక్కొక్క విద్యార్థి...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *