పదవుల పందారంలో చిత్తూరు జిల్లాకు వివక్ష ! సాటి గంగాధర్ నవంబర్ 25, 2024 ఆవేదన చెందుతున్న కూటమి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొందరు నేతలు తిరుపతికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆవేదన జిల్లాలో మందకొడిగా టిడిపి సభ్యత... Read more
సర్వేలతో సచివాలయ సిబ్బంది సతమతం సాటి గంగాధర్ నవంబర్ 25, 2024 ఒకే సారి పది రకాల సర్వేలు ఏది ముందో, ఏది తరువాతో తెలియని పరిస్థితి సర్వేలలో లోపిస్తున్న నాణ్యత వత్తిడితో మొక్కుబడిగా కొన్ని సర్వేలు చిత్... Read more
సంచార జాతుల సర్వేను పట్టించుకోని ఎం పి డి ఓ లు సాటి గంగాధర్ నవంబర్ 24, 2024 జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్న సర్వే 5-10 పేర్లతో సరిపెడుతున్న మండల అధికారులు తమ మండలంలో లేరని తప్పుడు నివేదికలు అధికారుల అలసత్వంతో నష్టప... Read more
ఉలుకూ... పలుకూ లేని చంద్రన్న బీమా సాటి గంగాధర్ నవంబర్ 23, 2024 సచివాలయాలలో పేరుకుపోతున్న క్లెయిమ్ లు ఆవేదన చెందుతున్న భాదిత కుటుంబాలు ఎనిమిది నెలలుగా వెబ్ సైట్ కు తాళం నో క్లెయిమ్ పిరియడ్ ఇంకా ఎన్నాళ... Read more
పేదల ఇళ్ళకు ఉచితంగా విద్యుత్తు ఉపకరణాలు సాటి గంగాధర్ నవంబర్ 22, 2024 కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్ ఉచితంగా ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్డీసీ ఫ్యాన్లు ఇళ్లల్లో విద్యుత్ ఆదా చేయడమే ప్రభ... Read more
రబీ సీజన్ లో మందకొడిగా వ్యవసాయ పంటల సాగు సాటి గంగాధర్ నవంబర్ 22, 2024 ఖరీఫ్ లో వర్షాభావంతో పూర్తిగా నష్టపోయిన రైతులు రబీలో మళ్ళి పంటలు వేయాలంటే వెనకడుగు వేస్తున్న వైనం జిల్లాలో భారీగా ఉలవల సాగు జిల్లాలో భారీగ... Read more
వాలంటీర్ల వ్యవస్థకు మంగళం ! సాటి గంగాధర్ నవంబర్ 22, 2024 ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన 5,400 మంది వాలంటీర్లు రాజీనామా చేయని వాలంటీర్లు 4,200 మంది ఏప్రిల్ నెల నుం... Read more
గౌరవమూ లేదు వేతనమూ లేదు సాటి గంగాధర్ నవంబర్ 20, 2024 స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పట్టించుకోని ప్రభుత్వం 23 నెలలుగా జడ్పిటిసి సభ్యులకు అందని వేతనం ఎంపిటిసి సభ్యుల, ఎంపిపిల వేతనాలు ఏడాదిగా... Read more
గత ప్రభుత్వ పాలనలో డిసిసిబిలో భారీగా అవినీతి, అక్రమాలు సాటి గంగాధర్ నవంబర్ 19, 2024 ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు .విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసిన ... Read more
వైయస్సార్ సున్నా వడ్డీ పధకం అంటూ రైతులకు కుచ్చు టోపీ సాటి గంగాధర్ నవంబర్ 17, 2024 అయిదు సంవత్సరాలలో రైతులకు రూ. 1000 కోట్ల నష్టం ఈ పంట, ఈకేవైసి పేరుతో వడ్డీ రాయితీని ఎగ్గొట్టిన ప్రభుత్వం 30 శాతం రైతులకు లబ్ది, 70 శాతం మంద... Read more