9, ఏప్రిల్ 2025, బుధవారం

రూ. 1332 కోట్లతో కాట్పాడి- పాకాల- తిరుపతి డబుల్ లైన్ పనులకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా

ఏప్రిల్ 09, 2025
 రాయలసీమ అభివృద్ధిలో కీలక ముందడుగు  పర్యాటక పారిశ్రామిక రంగాలకు మహర్దశ రూపు మారనున్న చిత్తూరు, పాకాల స్టేషన్లు  ఎస్ ఇ జడ్, పారిశ్రామిక పార్క...
Read more

8, ఏప్రిల్ 2025, మంగళవారం

చిత్తూరు జిల్లాలో కరవు పరిస్థితులు లేవా?

ఏప్రిల్ 08, 2025
రాయలసేమలో అన్ని జిల్లాలో కరవు మండలాల ప్రకటన  చిత్తూరు జిల్లాలో  కరవు మండలాలు నిల్ జిల్లాలో ప్రారంభమైన తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత  జిల్లా...
Read more

7, ఏప్రిల్ 2025, సోమవారం

ప్రైవేట్ వ్యక్తి అధీనంలో ప్రభుత్వ షాపింగ్ గదులు

ఏప్రిల్ 07, 2025
18 సంవత్సరాలుగా పట్టించుకోని పంచాయితీ అధికారులు  వారపు సంత స్థలంలో, ఎంపి నిధులతో నిర్మాణం  మూడు గదులను గ్రామ పంచాయాతికి స్వాదీనం మరో మూడు గద...
Read more

రెండు నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు కట్

ఏప్రిల్ 07, 2025
 జిల్లాకు సరఫరా చేయని రాష్ట్ర ప్రభుత్వం  మూడవ నేలలకే చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం  ఆవేదన చెందుతున్న వినియోగదారులు  ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూ...
Read more

5, ఏప్రిల్ 2025, శనివారం

హిందూ సంసృతి, సంప్రదాయాలలో అంతర్భాగం శ్రీరాముడు

ఏప్రిల్ 05, 2025
నేడు శ్రీరామనవమి  ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం అమె కోసం పరిత...
Read more

4, ఏప్రిల్ 2025, శుక్రవారం

శ్రీరామనవమి ఉత్సవాలకు చిత్తూరు పట్టణం ముస్తాబు

ఏప్రిల్ 04, 2025
 శ్రీరామనవమి ఉత్సవాలకు చిత్తూరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. చిత్తూరు రాముల గుడి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం శ...
Read more

నెలాఖరులోపు ఈ కేవైసీ చేయకుంటే రేషన్ కట్

ఏప్రిల్ 04, 2025
ఇంకా 1.06 లక్షల మంది ఈకేవైసీ చేసుకోవాలి  రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభం  ఆంధ్రప్రభ బ్యురోతో డిఎస్ఓ శంకర్  ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. త...
Read more

రైతులకు 50 శాతం రాయితితో వ్యవసాయ పనిముట్లు

ఏప్రిల్ 04, 2025
జిల్లాకు రూ. 85 కోట్లతో, 1,635 యూనిట్లు మంజూరు రైతులు ఈ నెలఖారులోపు దరఖాస్తు చేసుకోవాలి   సన్న, చిన్న కారు రైతులు మాత్రమే అర్హులు    చిత్తూర...
Read more

15 నెలలుగా జీతాలులేని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

ఏప్రిల్ 04, 2025
చిత్తూరు జిల్లాలో 25 మంది రాజీనామా  నెల్లూరులో ఒకరు ఆత్మహత్య ప్రకాశం జిల్లాలో ప్రమాదంలో ఒకరి మృతి  చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభ...
Read more

కుప్పం - హోసూరు - బెంగళూరుకు నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను టెండర్లు

ఏప్రిల్ 04, 2025
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం నుంచి తమిళనాడులోని హోసూరు మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు నిర్మించను...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *