11, జూన్ 2024, మంగళవారం

జిల్లా పరిషత్ మాజీ సి ఇ ఓ ప్రభాకర్ రెడ్డి మిద విచారణకు రంగం సిద్దం

జూన్ 11, 2024
జిల్లా పరిషత్ లో నాలుగు సంవత్సరాలుగా నో ప్రమోషన్, నో ఇంక్రిమెంట్  ప్రశ్నిస్తే సస్పెండ్, జీతాల నిలుపుదల  వేదింపులు తాళలేక అయిదుగురు ఉద్యోగుల ...
Read more

10, జూన్ 2024, సోమవారం

సమిష్టి కృషితోనే చిత్తూరులో టిడిపి విజయం

జూన్ 10, 2024
రేయింబవళ్ళు శ్రమించిన గురుజాల  టిడిపిలో ఉత్సాహం నింపిన సికె బాబు  విజయానికి  ప్రణాళికా బద్దంగా పనిచేసిన ఏ ఎస్ మనోహర్  అందరికి ఎకతాటి మీదకు త...
Read more

7, జూన్ 2024, శుక్రవారం

గ్రామాలకు, వార్డులకు కొత్త వలంటీర్లు

జూన్ 07, 2024
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డులకు కొత్త వలంటీర్లు రానున్నారు. ఈ మేరకు కొత్తగా వలంటీర్లను నియమించడానికి అధికార...
Read more

అతిధిగా చిత్తూరుకువచ్చిఅనూహ్య విజయం సొంతం చేసుకున్న దగ్గుమళ్ళ

జూన్ 07, 2024
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.  దగ్గుమళ్ళ ప్రసాదరావుకు రాజకీయ నేపథ్యం లేదు. ఎన్నడు రాజకీయాలలో వేలు పెట్టింది లేదు. ఎప్పుడు పోటీ చేసింది కూడా ...
Read more

6, జూన్ 2024, గురువారం

70 శాతం ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు టిడిపికే

జూన్ 06, 2024
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.  చిత్తూరు జిల్లాలో 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపారు. జిల్లాలో పోలైన పోస్టల్ బ్య...
Read more

కుప్పంలో 48 వేల ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం

జూన్ 06, 2024
నగరిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిన రోజా  పుంగనురులో 6 వేల ఓట్లతో గట్టెక్కిన పెద్దిరెడ్డి  ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.  చిత్తూరు జిల్లాలో మంగళవ...
Read more

మరో మారు రాష్ట్ర మంత్రిగా అమర్నాథ రెడ్డి ?

జూన్ 06, 2024
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.  పలమనేరు నియోజకవర్గం నుండి మూడు సార్లు, ఎం ఎల్ ఏ గా ఐదు సార్లు విజయం సాధించిన  నూతనకాల్వ  అమర్నాథ  రెడ్డి మరో ...
Read more

4, జూన్ 2024, మంగళవారం

కొండెక్కిన కోడి మాంసం ధరలు

జూన్ 04, 2024
  (ప్రభ న్యూస్ బ్యూరో ) అటు నడినెత్తిన నిప్పులవాన కురుస్తుంటే, ఇటు చికెన్‌ రేట్లు కూడా మండిపోతున్నాయి. సండేనాడు చికెన్‌ ముక్క లాగించేద్దామంట...
Read more

చంద్రబాబుకు జై కొట్టిన చిత్తూరు జిల్లా

జూన్ 04, 2024
 6 శాసన సభా స్థానాలను కైవసం చేస్తున్న టిడిపి  భారీ మెజారిటీతో ఎంపి అభ్యర్థి దగ్గుమల్ల విజయం  8వ సారి కుప్పం నుండి చంద్రబాబు విజయకేతనం  మూడవ ...
Read more

21రోజుల ఉత్కంటకు తెర

జూన్ 04, 2024
నేడే ఓట్ల లెక్కింపు  ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు  ఎన్నికల ఫలితాల  ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 21రోజుల సస్పెన్సుకు తెర పడనుంది.  అసెంబ్లీ ...
Read more

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *